Wednesday, 26 June 2013


వై. యస్.ఆర్ జీవిత కధ ఆధారంగా మరోచిత్రం రాబోతోంది . గతంలో ఎన్. టి.ఆర్ తో బడి పంతులు , నట శేఖర్ కృష్ణ తో పాడిపంటలు చిత్రాలతో బ్లాక్ బ్లాస్టర్ మూవీస్ చేసిన పి. సి. రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్యం చేయనున్నారు . రాష్ట్ర రాజకీయాలలో, రాష్ట్ర ప్రజలలో చెరగని ముద్ర వేసిన వై. యస్.ఆర్ జీవిత కధ ఆధారం గా గతంలో చిత్రం తీస్తానని పూరి జగన్నాథ్ ముందుకు వచ్చారు. ఎందుకో ఆ తరువాత ఆయన ఆ సినిమాని తెరకెక్కించ లేక పోయారు. వై యస్ జీవిత కధ ఆధారంగా 'భగిరధుడు' సినిమా వచింది. మరలా మరోచిత్రం రాబోతోంది. ఐతే ఇందులో ప్రధాన పాత్రలకు నటుడు సుమన్, ఆమని రాజశేకర్ రెడ్డి , విజయమ్మ ల పాత్రలకు ఎంపిక కాగా జగన్ పాత్ర యువనటుడు రాజా నటిస్తాడని సమాచారం. షర్మిల, ఇందిర పాత్రలకు మరియ ఇతర ముఖ్య పాత్రలకు ప్రముఖ నటీ నటులను సంప్రతిస్తూన్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు .  

Tags: Film News, Telugu Cinema News, Telugu Movie News          

Templateify

Sed ut perspiciatis unde omnis iste natus error sit voluptatem accusantium doloremque laudantium, totam rem aperiam, eaque ipsa quae abtore veritatis et quasi architecto beatae vitae dicta sunt explicabo. Nemo enim ipsam voluptatem quia voluptas sit aspernatur aut odit aut fugit

0 comments